Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులోని జిన్నా టవర్‌కు ప్రత్యేక స్థానం : హోం మంత్రి సుచరిత

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (14:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఉన్న జిన్నా టవర్‌కు ప్రత్యేక స్థానం ఉందని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఎన్నో దశబ్దాలుగా ఉన్న ఈ జిన్నా టవర్ పేరు మార్చాలంటూ భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు డిమాండ్ చేస్తూ వివాదాస్పదం చేస్తున్నారు. గతంలో ఒకసారి ఈ టవర్‌ను ముట్టడించి పేరు మార్చేందుకు ప్రయత్నం కూడా చేశారు. 
 
దీనిపై హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ, ఎన్నో దశాబ్దాలుగా ఉన్న ఈ జిన్నా టవర్‌ను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజల్లో జాతీయ భావాలు పెంచాల్సిన దేశ పాలకలు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని భావిస్తున్నారంటూ ఆరోపించారు. జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీ కులమాతల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. ఈ టవర్‌కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments