Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులోని జిన్నా టవర్‌కు ప్రత్యేక స్థానం : హోం మంత్రి సుచరిత

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (14:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఉన్న జిన్నా టవర్‌కు ప్రత్యేక స్థానం ఉందని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఎన్నో దశబ్దాలుగా ఉన్న ఈ జిన్నా టవర్ పేరు మార్చాలంటూ భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు డిమాండ్ చేస్తూ వివాదాస్పదం చేస్తున్నారు. గతంలో ఒకసారి ఈ టవర్‌ను ముట్టడించి పేరు మార్చేందుకు ప్రయత్నం కూడా చేశారు. 
 
దీనిపై హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ, ఎన్నో దశాబ్దాలుగా ఉన్న ఈ జిన్నా టవర్‌ను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజల్లో జాతీయ భావాలు పెంచాల్సిన దేశ పాలకలు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని భావిస్తున్నారంటూ ఆరోపించారు. జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీ కులమాతల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. ఈ టవర్‌కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments