క్రైస్తవంలో ఉన్నట్టుగానే సీఎం జగన్ ఆలోచనలు : హోం మంత్రి సుచరిత

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (09:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి సుచరిత కీలక వ్యాఖ్యాలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన వెనుక క్రైస్తవం ఉందన్నారు. ఆయన క్రైస్తవంలో ఉన్నట్టుగానే నడుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ ఫలాలను అందరికీ సమానంగా పంచడం క్రైస్తవంలో ఉందన్నారు. 
 
కృష్ణా జిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామంలోని చర్చిలో సోమవారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాజ్యాంగ ఫలాలను రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమానంగా అందిచాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ పని చేస్తున్నారు. ఆయన ఆలోచన వెనుక క్రైస్తవం ఉందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ మతాన్ని ఆరచించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. 
 
అదేసమంలో కులమతాలు వేర్వేరని, ఎవరి విశ్వాసాల ప్రకారం వారు నడుచుకుంటారని, ఎవరి విశ్వాసం మేరకు వారు మార్చొచ్చని తెలిపారు. అందేసమయంలో సీఎం జగన్‌కు క్రైస్తవ మతాన్ని పాటించండం వల్లే ఆయన ఐదుగురు దళితులకు మంత్రిపదవులు ఇచ్చారని హోం మంత్రి సుచరిత అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: రష్మిక తో బోల్డ్ సినిమా తీశా - రేటింగ్ ఒకటిన్నర ఇస్తారేమో : అల్లు అరవింద్

Ramcharan: ఎ.ఆర్. రెహమాన్.. పెద్ది ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి అదిరిపోయే ప్రోమో రిలీజ్

Monalisa : కుంభమేళా భామ మోనాలిసా కథానాయికగా లైఫ్ చిత్రం ప్రారంభం

Nagarjuna: డాల్బీ ఆట్మాస్ సౌండ్ తో శివ రీరిలీజ్ - చిరంజీవిలా చిరస్మరణీయం : వర్మ

మంగళసూత్రం మహిళలపై లైంగిక దాడులను ఆపిందా? చిన్మయి ఘాటు వ్యాఖ్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments