Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్టర్ జగన్.. మీపై ఎందుకు చర్యలు తీసుకోరాదు : ఏపీ హోం మంత్రి అనిత

వరుణ్
ఆదివారం, 21 జులై 2024 (15:23 IST)
మిస్టర్ జగన్... అసత్య ప్రచారాలు చేస్తున్న మీపై ఎందుకు చర్యలు తీసుకోరాదూ అంటూ ఏపీ హోం మంత్రి అనిత ప్రశ్నించారు. నిత్యం ప్రభుత్వంపై బురద చల్లడానికి వైకాపా అధ్యక్షుడు జగన్‌ ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 'నాలుగు రాజకీయ హత్యలు జరిగాయి. వీటిలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు చనిపోయారు. 36 రాజకీయ హత్యలు జరిగినట్లు జగన్‌ ఆరోపించారు. 
 
ఆయన వద్ద వివరాలు ఉంటే నాకు సమాచారం ఇవ్వాలి. సమాచారం లేకపోతే మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు. ఇంకా ప్రజలు మీ మాటలు నమ్ముతారని భావిస్తున్నారా? గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెడితే వేధించారు. గతంలో పెట్టిన కేసులపై బాధితులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని జగన్‌ చెబుతున్నారు. అధికారం కోల్పోయిన నెల రోజులకే ఆయన మైండ్‌ పనిచేయట్లేదు' అని అనిత ప్రశ్నించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments