Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసు : ఆ ముగ్గురికి బెయిల్ నిరాకరించిన కోర్టు

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (14:52 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులోని నిందితుల్లో ముగ్గురికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ఏ2, ఏ3, ఏ5 నిందితులుగా సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలు ఉన్నారు. ప్రస్తుతం జైల్లో ఉన్నారు. తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. 
 
దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు అన్ని విషయాలను పరిశీలించి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అనారోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ఈ ముగ్గురు ప్రయత్నించారు. అయితే, హైకోర్టు అన్ని కోణాల్లో విచారించి వారికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. ప్రస్తుతం ఈ ముగ్గురు నిందితులు కడప సెంట్రల్ జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments