Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్‌కు ఊరట.. ఎన్నికల కేసును కొట్టేసిన కోర్టు

ఠాగూర్
బుధవారం, 6 నవంబరు 2024 (13:34 IST)
ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌కు ఊరట లభించింది. నంద్యాల పోలీసులు ఆయనపై నమోదు చేసిన కేసును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు బుధవారం కొట్టివేసింది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో నంద్యాలలో వైకాపా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. అపుడు ఆయనను చూడటానికి భారీ సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు. 
 
ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనని పేర్కొంటూ నంద్యాల రూరల్ డిప్యూటీ తాహసీల్దారు రామచంద్రరావు ఈ యేడాది మే 11వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అల్లు అర్జున్, రవిచంద్ర కిషోర్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు. దీన్ని సవాల్ చేస్తూ ఇటీవల అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ఉన్నత స్థాయస్థానం, నంద్యాల పోలీసుల ఎఫ్ఐఆర్‌ను కొట్టివేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments