Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్‌కు హైకోర్టు ఉద్యోగుల లేఖ.. అందులో ఏముందంటే...

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (16:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి ఏపీ హైకోర్టు ఉద్యోగులు ఓ లేఖ రాశారు. ఇందులో పీఆర్సీ సాధన సమితి నేతలపై వారు విమర్శలు గుప్పించారు. అలాగే, పీఆర్సీ అంశంలో అశుతోష్ మిశ్రా ఇచ్చిన నివేదికను పక్కన పెట్టేశారంటూ వారు పేర్కొన్నారు.
 
రాష్ట్ర ఉద్యోగుల సమస్యలను, ఆవేదనను మీ దృష్టికి తీసుకుని రావడంతో పీఆర్సీ సాధన సమితి నేతలు పూర్తిగా విఫలమయ్యారని వారు లేఖలో ప్రస్తావించారు. ఈ మేరకు హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్  పేర్కొన్నారు. 
 
ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలోని లోటుపాట్లను గుర్తించాలని కోరారు. అలాగే, తమకు జరిగిన అన్యాయంపై దృష్టిసారించాలని కోరారు. పీఆర్సీ సాధన సమితి ఇటీవల జరిపిన చర్యల్లో అశుతోష్ మిశ్రా నివేదిక అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేసిందని ఆయన మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments