అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు : హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఠాగూర్
బుధవారం, 13 నవంబరు 2024 (13:41 IST)
సోషల్ మీడియా వేదికను చేసుకుని అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై కేసులను పోలీసులు నమోదు చేస్తున్నారు. దీనిపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అలాంటి వారిపై కేసులు పెడితే తప్పేంటి అని హైకోర్టు ప్రశ్నించింది. గతంలో కూడా జడ్జిలను దూషిస్తూ పోస్టులు పెట్టారని వ్యాఖ్యానించింది. 
 
పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని, కేసులపై అభ్యంతరం ఉంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలని చెప్పింది. పిల్ వేయడానికి వీలు లేదని స్పష్టం చేసింది. 
 
సామాజిక మధ్యమ కార్యకర్తలపై మూకుమ్మడిగా కేసులు పెడుతున్నారని విజయబాబు అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో పోలీసులు అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై మరింతగా రెచ్చిపోనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments