Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కిల్ కేసులో ఏఏజీ గైర్హాజరు... చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2023 (13:25 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న పూర్తి స్థాయి బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోమారు వాయిదాపడింది. శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ విచారణకు ఏఏజీ హాజరుకాలేదు. దీంతో విచారణను వాయిదా వేసింది. 
 
ప్రస్తుతం ఆయనకు ఈ కేసులో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలై తన ఆరోగ్యానికి సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇదే కేసులో ఆయన పూర్తి స్థాయి బెయిల్‌కు పిటిషన్ దాఖలు చేసుకున్నారు. 
 
ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగాల్సివుండగా, అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు హాజరుకాలేదు. ఏఏజీ నేడు విచారణకు హాజరుకాలేకపోతున్నారంటూ సీఐడీ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద హైకోర్టుకు తెలిపారు. 
 
తమకు మరింత సమయం కావాలని కోర్టుకు విన్నవించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఏపీ హైకోర్టు చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వామ్మో... జాన్వీ కపూర్‌కు అంత కాస్ట్లీ గిఫ్టా?

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments