Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కిల్ కేసులో ఏఏజీ గైర్హాజరు... చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2023 (13:25 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న పూర్తి స్థాయి బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోమారు వాయిదాపడింది. శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ విచారణకు ఏఏజీ హాజరుకాలేదు. దీంతో విచారణను వాయిదా వేసింది. 
 
ప్రస్తుతం ఆయనకు ఈ కేసులో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలై తన ఆరోగ్యానికి సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇదే కేసులో ఆయన పూర్తి స్థాయి బెయిల్‌కు పిటిషన్ దాఖలు చేసుకున్నారు. 
 
ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగాల్సివుండగా, అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు హాజరుకాలేదు. ఏఏజీ నేడు విచారణకు హాజరుకాలేకపోతున్నారంటూ సీఐడీ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద హైకోర్టుకు తెలిపారు. 
 
తమకు మరింత సమయం కావాలని కోర్టుకు విన్నవించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఏపీ హైకోర్టు చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

Ye Maaya Chesave: ఏ మాయ చేసావే రీ-రిలీజ్: ప్రమోషన్ కోసం చైతూ- సమంత కలిసి కనిపిస్తారా?

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments