Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమ్మె సైరన్

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (10:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. మొత్తం 9 ప్రధాన డిమాండ్లతో వారు సమ్మె నోటీసు ఇచ్చారు. తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో వచ్చేనెల రెండో తేదీ అంటే గాంధీ జయంతి రోజు నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని వారు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా, గ్రామ పంచాయతీ ఉద్యోగుల కనీస వేతనం రూ.20 వేలుగా నిర్ణయించాలన్నది వారి ప్రధాన డిమాండ్లలో ఒకటిగా వుంది. 
 
అలాగే, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ ఉద్యోగులు, గ్రీన్ అంబాసిడర్‌లకు కనీస వేతనం ఇవ్వాలని కోరింది. కనీస వేతనంగా రూ.20 వేలు చెల్లించాల్సిన డిమాండ్ చేసింది. నెలకు రూ.6 వేలు చొప్పున అక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని కోరింది. 
 
ముఖ్యంగా, పంచాయతీ కార్మికలను తొలగించడాన్ని తక్షణమే నిలిపి వేయాలని, ఉద్యోగ భద్రతను కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను అందించాలని ఉద్యోగుల సంఘం కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments