Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సచివాలయంలో కరోనా ఆంక్షలు ఎత్తివేత?

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (17:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఏపీ ప్రభుత్వం కరోనా ఆంక్షలను సడలిస్తుంది. ఇందులోభాగంగా, ఇప్పటికే రాత్రిపూట అమలు చేస్తూవచ్చిన కర్ఫ్యూను ఎత్తివేసింది. ఇపుడు అమరావతిలోని సచివాలయంలో అమలు చేస్తూ వచ్చిన కరోనా ఆంక్షలను కూడా తొలగించింది. 
 
కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రబలంగా ఉన్న సమయంలో ఏపీ సచివాలయ సిబ్బంది కార్యాలయానికి హాజరుకావడంపై సర్కారు ఆంక్షలు విధించింది. అయితే, ఇపుడు రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మునుపటితో పోల్చితే కరోనా ఉధృతి బాగా తగ్గింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. 
 
సచివాలయంలో కరోనా ఆంక్షలను ఎత్తివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. అన్ని శాఖల కార్యదర్శులు కార్యాలయానికి రావాలని ఆదేశించింది. ఇకపై సచివాలయం నుంచే విధులు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ స్పష్టం చేశఆరు. ఐఏఎస్ అధికారులకు కూడా బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments