Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఆర్సీకి వ్యతిరేకంగా ఆందోళన - 27 మంది మెమోలు ఇచ్చిన సర్కారు

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (09:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులంతా ఆందోళన చేస్తున్నారు. అన్ని శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ, ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఆందోళనకు మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో ఈ నెల 7వ తేదీన  నిరవధిక సమ్మెకు దిగనున్నారు. 
 
అయితే, కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులంతా ఆందోళన చేస్తుంటే, బిల్లుల ప్రాసెసింగ్‌లో నిర్లక్ష్యం వహించారంటూ 53 మంది ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మెమోలు జారీచేసింది. వీరిలో 27 మంది డీడీవోలు, ఎస్టీవోలు, ఏటీవోలు ఉన్నారు. వీరిలో ముగ్గురు డైరెక్టర్లు, సబ్ ట్రెజరీ అధికారులు 21 మంది, ఏటీవోలు ఇద్దరు ఉన్నారు. 
 
వేతనాల బిల్లులు పంపంపలేదని డీడీవోలకు, ట్రెజరీకి చేరిన బిల్లులను ప్రాసెస్ చేయనందుకు మిగిలి ట్రెజరీ అధికారులకు ఈ మమోలు జారీచేసిట్టు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. మరోవైపు మెమోలు అందుకునే ఉద్యోగులు ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులను కలిసి వివరణ ఇవ్వాల్సివుంటుంది. ఈ వివరణకు ఉన్నతాధికారులు సంతృప్తి చెందకుంటే మాత్రం మెమోలు స్వీకరించిన ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments