Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేదలందరికీ ఇళ్లు... ఏపీ సర్కారుకు బిగ్ రిలీఫ్

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (16:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తలపెట్టిన పేదలందరికీ ఇళ్లు పథకంపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది. దీంతో ఏపీలో పేదలందరికీ ఇల్లు నిర్మించేందుకు లైన్ క్లియర్ అయినట్టే. 
 
రాష్ట్రంలో ఇళ్లులేని పేదలు ఉండరాదన్న ప్రధాన ఉద్దేశంతో ఏపీ సర్కారు పేదలందరికీ ఇళ్లు నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టింది. అయితే, ఇళ్ళ స్థలాల కేటాయింపుపై హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. 
 
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ గత నెల 8వ తేదీన పేదలందరికీ స్థలాలు పథకంలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని పేర్కొంటూ తీర్పునిచ్చింది. దీనిపై హైకోర్టు బెంచ్‌కు ప్రభుత్వం అప్పీల్ చేసింది. 
 
ఈ తీర్పుపై ఏపీ సర్కారు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేశారు. దీంతో ఈ పథకాన్ని ప్రభుత్వం యధావిధిగా కొనసాగించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments