Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేదలందరికీ ఇళ్లు... ఏపీ సర్కారుకు బిగ్ రిలీఫ్

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (16:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తలపెట్టిన పేదలందరికీ ఇళ్లు పథకంపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది. దీంతో ఏపీలో పేదలందరికీ ఇల్లు నిర్మించేందుకు లైన్ క్లియర్ అయినట్టే. 
 
రాష్ట్రంలో ఇళ్లులేని పేదలు ఉండరాదన్న ప్రధాన ఉద్దేశంతో ఏపీ సర్కారు పేదలందరికీ ఇళ్లు నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టింది. అయితే, ఇళ్ళ స్థలాల కేటాయింపుపై హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. 
 
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ గత నెల 8వ తేదీన పేదలందరికీ స్థలాలు పథకంలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని పేర్కొంటూ తీర్పునిచ్చింది. దీనిపై హైకోర్టు బెంచ్‌కు ప్రభుత్వం అప్పీల్ చేసింది. 
 
ఈ తీర్పుపై ఏపీ సర్కారు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేశారు. దీంతో ఈ పథకాన్ని ప్రభుత్వం యధావిధిగా కొనసాగించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments