Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి 12 గంటల వరకు దుకాణాలు... ఏపీ సర్కారు అనుమతి

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (16:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో మంచి నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆహార దుకాణాలు అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే, బార్ అండ్ రెస్టారెంట్లకు మాత్రం ఇది వర్తించదు. ఇతర అన్ని రకాల దుకాణాలు ఉదయం 5 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచివుంచుకోవచ్చు.
 
కాగా, కోవిడ్ ఆంక్షల కారణంగా ఈ దుకాణాలన్నీ రాత్రి 10.30 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచేలా ఆదేశించింది. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడటంతో ఈ నిబంధనను తొలగించి అర్థరాత్రి 12.30 గంటల వరకు తెరిచి ఉంచేలా అనుమతి ఇచ్చింది. ఏపీ హోటల్స్ అసోసియేషన్స్ వినతి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments