Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమ్మె అనేది.. ప్రజాస్వామ్య సూత్రాల్లో ఉన్న హక్కు : ఏపీ హైకోర్టు

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (15:16 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ సాధన కోసం ఈ నెల 7వ తేదీన సమ్మె తలపెట్టనున్నారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ సమ్మెను వాయిదా వేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 
 
సమ్మె అనేది ప్రజాస్వామ్య సూత్రాల్లో ఉన్న హక్కు అని  వ్యాఖ్యానిస్తూ తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్‌పై కూడా హైకోర్టు విచారణ జరిపింది. 
 
ఉద్యోగుల అమలుపై హైకోర్టు మంగళవారం మధ్యంతరం ఉత్తర్వులు జారీచేసింది. ఐఆర్ అడ్జస్ట్‌మెంట్ చేస్తామన్న ప్రభుత్వం ఆదేశాలపై కోర్టు స్పందించింది. ఉద్యోగుల వేతనాల్లో ఒక్క రూపాయి కూడా రికవరీ చేయరాదని, ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments