Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 10,330 టీచర్ పోస్టులు భర్తీ.. 19 వేల కోట్లు కేటాయింపు.. గంట వెల్లడి..!

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (10:55 IST)
ఆంధ్ర రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా రూపుదిద్దుతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ఆయన తిరుపతిలో మాట్లాడుతూ.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉపాధ్యాయుల కొరత లేకుండా చూస్తామని ఆయన చెప్పారు.
 
అందులోభాగంగా డిఎస్సీ ద్వారా 10,330 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. లోటుబడ్జెట్‌లో ఉన్నప్పటికీ 19 వేల కోట్ల రూపాయలు కేటాయించామని ఆయన తెలిపారు. కేంద్రం విడుదల చేసిన 225 కోట్ల రూపాయల్లో శ్రీవెంకటేశ్వరా యూనివర్సిటీకి 20 కోట్లు, చిత్తూరు జిల్లాలోని ఐదు డిగ్రీ కళాశాలల అభివృద్ధికి 2 కోట్ల రూపాయల చొప్పున కేటాయించామని ఆయన వెల్లడించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments