Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజ‌య‌వాడ‌కు చేరుకున్న గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్

Webdunia
బుధవారం, 30 మార్చి 2016 (12:54 IST)
ఉభ‌య రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ విజ‌య‌వాడ‌కు చేరుకున్నారు. ఆయ‌న ఈ ఉద‌యం ఇంద్ర‌కీలాద్రిపై క‌న‌కదుర్గ‌మ్మను ద‌ర్శించుకున్నారు.  ఆల‌య మ‌ర్యాద‌ల‌తో గ‌వ‌ర్న‌ర్‌కు దేవాదాయ‌శాఖ అధికారులు, దుర్గ‌గుడి వేద పండితులు స్వాగ‌తం ప‌లికారు.
 
అమ్మ‌వారి ద‌ర్శ‌నం అనంత‌రం ఆశ్వీర్వ‌చ‌నం ప‌లికారు. విజ‌య‌వాడ‌లోని ఆంధ్ర ల‌యోలా కాలేజీ స్నాత‌కోత్స‌వంలో గ‌వ‌ర్న‌ర్ పాల్గొంటున్నారు. అనంత‌రం ఆయ‌న హైద‌రాబాదుకు ప‌య‌న‌మ‌వుతారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments