Webdunia - Bharat's app for daily news and videos

Install App

గణతంత్ర సంబరాలు.. త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్

దేశవ్యాప్తంగా 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గురువారం తెల్లవారు జామునుండే అన్ని నగరాలతో పాటు , పల్లెటూర్లలో కూడా గణతంత్ర వేడుకలను మొదలుపెట్టారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయాని

Webdunia
గురువారం, 26 జనవరి 2017 (09:24 IST)
దేశవ్యాప్తంగా 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గురువారం తెల్లవారు జామునుండే అన్ని నగరాలతో పాటు , పల్లెటూర్లలో కూడా గణతంత్ర వేడుకలను మొదలుపెట్టారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎల్ఎల్ నరసింహాన్ విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఏపీ సమర్థ నాయకత్వంలో అభివృద్ధిబాటలో పయనిస్తోందన్నారు. సంక్షేమరంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ మంచి ఫలితాలు సాధిస్తోందన్నారు. 12.23 శాతం వృద్ధిరేటు సాధించామని తెలిపారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను వృద్ధిరేటు కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు గవర్నర్‌ ప్రశంసించారు. రికార్డ్ సమయంలో పట్టిసీమ పూర్తిచేసి, గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేశామని, 2019 నాటికి పోలవరం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నరసింహన్ చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments