Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్గిల్ విజయ్ దివస్.. మొక్కలు నాటిన గవర్నర్

Webdunia
శుక్రవారం, 26 జులై 2019 (14:53 IST)
కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు విజయవాడలోని రాజ్‌భవన్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈరోజు చిరస్మరణీయ మైన రోజు. కార్గిల్ వార్‌లో అమరులైన వీర జవాన్లకు నివాళులు. 
 
కార్గిల్‌లో అమరులైన వీర జవాన్ల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ప్రధాని పిలుపునిచ్చారని గుర్తుచేశారు. అమర వీరుల త్యాగానికి ప్రతీకగా దేశ ప్రజలు అందరూ కలిసి కట్టుగా ఉండాలని, దేశ సమగ్రతను కాపాడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి పౌరుడు ఐదు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments