Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలిండియా సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్స్ మీట్ లో తెలుగు తేజాలు

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (11:57 IST)
హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ స్టేడియంలో జరిగిన ఆలిండియా సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్స్ మీట్- 2020-21లో ,  ఆంద్రప్రదేశ్ క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభను కనపరిచారు. ఇందులో ఎం.తిమ్మరాజప్ప లాంగ్ జంప్ క్రీడలో స్వర్ణ పతాకం, 100 మీటర్ల అంశంలో రాజతపతకం సాధించాడు. చెన్నకేసవరెడ్డి 800 మీటర్ల విభాగంలో రజతం 400 మీటర్ల విభాగంలో కాంస్యం సాధించారు. తిరుమలరావు (ఓపెన్ విభాగంలో) లాంగుజంప్ లో కాంస్య పతకం. మాధవి షాట్ ఫుట్ లో కాంస్యం సాధించారు.

ఆంద్రప్రదేశ్ క్రీడాకారులు.. ఇన్ని (6)పతకాలు సాధించడం ఇదే మొదటిసారి. బి.సుజాత సెక్షన్ ఆఫీసర్.  ఏపీ సెక్రటేరియట్  కోచ్ సారథ్యంలో అద్భుతమైన ప్రదర్శన కనపరిచారు. కోచ్ సుజాత అద్వర్యంలో పతకాలు సాధించడంతో పాటు ఎంతో అభినందనీయం. ఇదే ఉత్సాహంతో రాబోవు ఆలిండియా సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్స్ మీట్- 2021-22 లో సుజాత ఆధ్వర్యంలో మరిన్ని పతకాలు సాధించాలని టీం మేనేజర్ కిషోర్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments