Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుణమాఫీ నిధుల కోసం ఎర్రచందనం వేలం వేస్తారా...?

Webdunia
మంగళవారం, 22 జులై 2014 (19:48 IST)
ఇప్పటికే ప్రతి రైతు కుటుంబానికీ లక్షా 50 వేల రూపాయల రుణమాఫీ ప్రకటించిన చంద్రబాబు నిధుల సమీకరణ పనిలో పడ్డారు. రుణమాఫీ అమలుచేయడం కోసం నిధుల సమీకరణకు సుజనా చౌదరి నేతృత్వంలో ఓ కమిటీ వేస్తున్నారంటూ ఓ పక్క ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి నిధుల సమీకరించాలని కమిటీ తొలుత భావించినా, ప్రస్తుతానికి  ఆ  పనిచేయకుండా ఎర్రచందనాన్ని వేలం వేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నట్టు సమాచారం.
 
ప్రభుత్వం అందుకు సంబంధించిన కసరత్తు కూడా చేస్తోంది. ఎర్రచందనం నిల్వలు ఎక్కడెక్కడున్నాయి. వాటి విక్రయం ఎలా చేయాలి. ఎప్పుడు టెండర్లు పిలవాలి అనే విషయాన్ని పరిశీలించడం కోసం ముగ్గురు అధికారులను కూడా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిందంటున్నారు. ఇప్పటికే వారు కడప, తిరుపతి, రాజంపేట ప్రాంతాల్లో నిలువ ఉంచిన ఎర్రచందనాన్ని పరిశీలించారట. 10 రోజుల్లో టెండర్లు పిలిచే అవకాశం ఉంటుందని సమాచారం.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments