Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నదాతలకు శుభవార్త చెప్పిన సీఎం జగన్... పీఎం కిసాన్ నిధుల బటన్ నొక్కుడు

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (12:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నదాతలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ నిధులను అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లోకి మంగళవారం జమ చేయనున్నారు. ఏపీ సీఎం జగన్ మూడో విడత కింద ఈ నిధులను జమ చేస్తున్నారు. ఇందుకోసం ఆయన మంగళవారం గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. 
 
ఈ సందర్భంగా నాలుగో యేడాది మూడో విడత వైఎస్ఆర్, పీఎం కిసాన్ నిధులను రైతు ఖాతాల్లోకి జమ చేస్తారు. ఇటీవల పంటల్లో నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సీడీ కింద పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఇందుకోసం ధనిక అగ్రహార మార్కెట్ యార్డు ఆవరణలో జరిగిన బహిరంగ సభకు సీఎం జగన్ హాజరయ్యారు. 
 
వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ మూడో విడతను సీఎం జగన్ రైతులకు పంపిణీ చేస్తారు. పంటలు నష్టపోయిన రైతులకు సబ్సీడీ ఇచ్చే నిధులను ల్యాప్‌టాప్‌‍లో బటన్ నొక్కి ఆయన వారివారి ఖాతాల్లో జమ చేస్తారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments