Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (07:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రి అవంతి శ్రీనివాస్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈయన భీమిలి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈయనకు కరోనా వైరస్ సోకినట్టు తేలడంతో ఆయన ఇంటిపట్టునే ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అవంతి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. 
 
గత 2019లో ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైకాపాలో చేరిన అవంతి వైకాపా టికెట్‌పై భీమిలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైకాపా విజయం సాధించడంతో సీఎం జగన్ తన మంత్రివర్గంలో అవంతికి మంత్రిపదవిని కట్టబెట్టారు. అయితే, ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో అవంతి శ్రీనివాస్ మంత్రి పదవిని కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments