Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొమ్మిదో సారి.. మళ్లీ బెంగుళూరుకు వెళ్లిపోయిన వైఎస్ జగన్

ఠాగూర్
శనివారం, 14 సెప్టెంబరు 2024 (09:47 IST)
వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ బెంగుళూరు ప్యాలెస్‌కు వెళ్లిపోయారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన చిత్తుగా ఓడిపోయిన తర్వాత వరుసగా బెంగుళూరుకు వెళుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఎనిమిదిసార్లు వెళ్లిన ఆయన తాజాగా తొమ్మిదోసారి వెళ్లడం గమనార్హం. దీంతో జగన్ లండన్ పర్యటనలో అస్పష్టత నెలకొంది. 
 
నిజానికి ఈ నెల 3వ తేదీ నుంచి 25వ తేదీల మధ్య ఆయన లండన్‌కు వెళ్లేలా ప్లాన్ చేసుకున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి కూడా ఇచ్చింది. అలాగే, ఆయన పాస్‌పోర్టు రెన్యువల్ విషయంలో విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు షరతులు విధించింది. 
 
వాటిని రద్దు చేయాలంటూ జగన్ ఏపీ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ సానుకూల తీర్పు వచ్చింది. ఈ నేపథ్యంలో లండన్ పర్యటన ఉంటుందా, వాయిదా వేసుకుంటారా అనే విషయంపై స్పష్టత రావడం లేదని వైకాపా నేతలు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments