Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్గమ్మ సేవలో కుమార్తె ఆద్యతో కలిసి పాల్గొన్న పవన్ కళ్యాణ్ (video)

ఠాగూర్
బుధవారం, 9 అక్టోబరు 2024 (12:28 IST)
దశన్నవరాత్రుల్లో భాగంగా, బెజవాడ కనకదుర్గమ్మ వార్షిక వేడుకలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సేవలో ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ తన కుమార్తెతో కలిసి పాల్గొన్నారు. 
 
తొలుత ఆలయం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లుచేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందజేశారు. పవన్‌తోపాటు ఏపీ హోం మంత్రి అనిత, విజయవాడ ఎంపీ కేశినేని నానిలు కూడా అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. 
 
అంతకుముందు మరో ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. బుధవారం మూలా నక్షత్రం కావడంతో సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఇలాగే, అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీగా ఇంద్రకీలాద్రిపైకి తరలివచ్చారు. దీంతో దుర్గమ్మ ఆలయ ప్రాంగణం కోలాహలంగా సందడి వాతావరణం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ వాయిదాకు కారణం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

తర్వాతి కథనం
Show comments