Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ... రూ.కోటి చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం

ఠాగూర్
శనివారం, 7 సెప్టెంబరు 2024 (15:39 IST)
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం భేటీ అయ్యారు. విజయవాడ కలెక్టరేట్‌లో శనివారం వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా వరద బాధితులకు సహాయార్థం ప్రకటించిన రూ.కోటి చెక్కును చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ అందచేశారు. ఈ సందర్భంగా గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. తొలుత కలక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఉప ముఖ్యమంత్రి గారు పూజలు చేశారు. అలాగే, ఇరువురి నేతల మధ్య ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వరద ప్రభావిత పరిస్థితులపై చర్చ జరిగినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments