Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ ప్రధాని అవుతారు : డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (19:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్. జగన్మోహన్ రెడ్డి మరో 15 యేళ్ల తర్వాత ఈ దేశ ప్రధానమంత్రి అవుతారని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి జోస్యం చెప్పారు. 
 
ఆయన శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, దైవానుగ్రహం, ప్రజల దీవెనలు ఉన్నంతకాలం జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పారు. అన్ని అంశాలు అనుకూలిస్తే మరో 15 యేళ్ళ తర్వాత దేశానికి ప్రధానమంత్రి అవుతారని ఆయన జోస్యం చెప్పారు. 
 
అదేసమయంలో త్వరలో సీఎం జగన్ చేపట్టనున్న మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై సీఎం నారాయణ స్వామి స్పందిస్తూ, మంత్రిపదవుల కేటాయింపు అంశాన్ని సీఎం చూసుకుంటారన్నారు. తమకు పదవులు ముఖ్యంకాదనీ, పదవులు వున్నా లేకున్నా జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తామని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments