Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంపెడు వైసిపి ఎంపీలు ఉన్న ఏపీకి ఒరిగింది శూన్యం: శైలజానాథ్

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (20:08 IST)
గంపెడు వైసిపి ఎంపిలు ఉన్నా ఎపికి ఒరిగింది శూన్యమన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్. తిరుపతిలో మీడియాతో కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్థి చింతా మోహన్‌తో కలిసి శైలజానాథ్ మాట్లాడారు. ప్రత్యేక హోదాపై కేంద్రంపై జగన్ ఒత్తిడి తీసుకురావాలన్నారు. 
 
ఎపిలో ఒక మాట.. ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పెద్దల కాళ్లు పట్టుకుని ఇంకో మాట మాట్లాడటం వైసిపి ఎంపిలకు మాత్రమే తెలుసునన్నారు. ఏ ముఖం పెట్టుకుని బిజెపి, వైసిపి నేతలు తిరుపతిలో ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు.
 
కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుపతి పార్లమెంటును అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతామోహన్‌కు ఉప ఎన్నికల్లో ఒక అవకాశం ఇవ్వాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments