Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద బాధిత ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (10:35 IST)
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరద ముంచెత్తింది. దీంతో అపార నష్టం ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఈ వరద బాధిత ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి పర్యటించలేదన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ గురువారం రాయలసీమ ప్రాంతంలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 
 
ముఖ్యంగా, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ఆయన గురు, శుక్రవారాల్లో పర్యటిస్తారు. గురువారం కడప, చిత్తూరు జిల్లాల్లో, శుక్రవారం అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తారు. సీఎం తన పర్యటనలో భాగంగా, భారీ వరద నీటి ప్రవాహానికి తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టును కూడా పరిశీలించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్, శిరీష్, కిరణ్ అబ్బవరం దుబాయ్‌ లాండ్ అయ్యారు

ఓనమ్ పండుగ శుభాకాంక్షలతో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ స్పెషల్ పోస్టర్

విజయ్ ఆంటోనీ.. భద్రకాళి నుంచి పవర్ ఫుల్ సాంగ్ జిల్ జిల్ రిలీజ్

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments