Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద బాధిత ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (10:35 IST)
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరద ముంచెత్తింది. దీంతో అపార నష్టం ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఈ వరద బాధిత ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి పర్యటించలేదన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ గురువారం రాయలసీమ ప్రాంతంలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 
 
ముఖ్యంగా, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ఆయన గురు, శుక్రవారాల్లో పర్యటిస్తారు. గురువారం కడప, చిత్తూరు జిల్లాల్లో, శుక్రవారం అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తారు. సీఎం తన పర్యటనలో భాగంగా, భారీ వరద నీటి ప్రవాహానికి తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టును కూడా పరిశీలించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments