Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఆర్సీపై ఏం చేద్దాం : ఆర్థిక శాఖ అధికారులతో సీఎం జగన్ రివ్యూ

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (16:19 IST)
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు వీలుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టిసారించారు. ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ) అంశాన్ని ఏం చేద్ధామంటూ ఆర్థిక శాఖ అధికారులతో గురువారం ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యంగా, ఇప్పటికే పీఆర్సీపై కమిటీ ఇచ్చిన నివేదికపై సీఎం అధికారులతో చర్చించారు. 
 
ముఖ్యంగా కమిటీ ఇచ్చిన సిఫార్సులను  పరిశీలించి ఎంత మేరకు వేతనాలు పెంచాలనే అంశంపై అధికారుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అలాగే, సీపీఎస్ రద్దు, గ్రామవార్డు సచివాలయ సిబ్బంది సర్వీసులను పర్మినెట్ చేయడం, కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ తదితర డిమాండ్లను సైతం పరిష్కరిస్తే బడ్జెట్‌పై ఎంత భారం పడుతుందనే విషయంపై ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments