Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఆర్సీపై ఏం చేద్దాం : ఆర్థిక శాఖ అధికారులతో సీఎం జగన్ రివ్యూ

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (16:19 IST)
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు వీలుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టిసారించారు. ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ) అంశాన్ని ఏం చేద్ధామంటూ ఆర్థిక శాఖ అధికారులతో గురువారం ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యంగా, ఇప్పటికే పీఆర్సీపై కమిటీ ఇచ్చిన నివేదికపై సీఎం అధికారులతో చర్చించారు. 
 
ముఖ్యంగా కమిటీ ఇచ్చిన సిఫార్సులను  పరిశీలించి ఎంత మేరకు వేతనాలు పెంచాలనే అంశంపై అధికారుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అలాగే, సీపీఎస్ రద్దు, గ్రామవార్డు సచివాలయ సిబ్బంది సర్వీసులను పర్మినెట్ చేయడం, కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ తదితర డిమాండ్లను సైతం పరిష్కరిస్తే బడ్జెట్‌పై ఎంత భారం పడుతుందనే విషయంపై ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lakshmi Manchu: కళను రాజకీయం చేయవద్దు... మంచు లక్ష్మీ కామెంట్స్

హోంబలే ఫిల్మ్స్ ఏడు ఎపిక్ ఫిలిమ్స్‌ లో తొలిగా నరసింహ సాంగ్ రిలీజ్

రైతు పోరాటం, మాదకద్రవ్యాల నేపథ్యంతో వీడే మన వారసుడు చిత్రం

Varsha bollamma: కానిస్టేబుల్ కనకం కథ కాపీ కొట్టడంపై కోర్టులో కేసు

Bhagyashri Borse: అక్కినేని అఖిల్ లెనిన్ సినిమా.. శ్రీలీల అవుట్.. భాగ్యశ్రీ బోర్సే ఇన్.. నిజమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments