Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ ఆకాంక్షలను నెరవేర్చుతా... జగన్ ట్వీట్ : ఆ మూడింటిపై సీఎం సంతకాలు...

Webdunia
శనివారం, 8 జూన్ 2019 (12:03 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి శనివారం ఉదయం 8.39 గంటలకు సచివాలయంలోని తన ఛాంబర్‌లో అడుగుపెట్టారు. ఆయన సచివాలయ ఉద్యోగులు ఘన స్వాగతం పలితారు. ఆ తర్వాత వేదపండితులు ఆయన్ను ఆశీర్వదించారు. ఆ తర్వాత ఆయన మూడింటిపై సంతకాలు చేశారు. 
 
అందులో ఒకటి ఆశా వర్కర్ల నెల వేతనం రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచే ఫైలుపై సంతకం చేశారు. రెండో సంతకం అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవేకు కేంద్ర అనుమతి కోరుతూ సంతకం చేశారు. మూడో సంతకంగా వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించి ఆరోగ్య బీమా పథకం ఫైలుపై సంతకం చేశారు.
 
ఆ తర్వాత ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. "ఆ భగవంతుడు, మీ అందరి ఆశీస్సులతో మీ ఆకాంక్షలను నెరవేర్చుతా. మీ అంచనాలకు తగ్గట్టుగా బాధ్యతలను నిర్వహిస్తా" అంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments