Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తిన పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ : ప్రధాని - విత్తమంత్రితో భేటీ

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (18:52 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హస్తిన పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో తొలుత ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. ఆయన వెంట వైకాపా ఎంపీలు విజయసాయి రెడ్డి, అవినాష్ రెడ్డి, వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గోరంట్ల మాధవ్ తదితరులు ఉన్నారు.
 
ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను తక్షణం విడుదల చేయాల్సిందిగా సీఎం జగన్ కోరారు. అలాగే, రాష్ట్రాభివృద్ధి కోసం అనేక పథకాలు చేపట్టామని, అందువల్ల మరింతగా ఆర్థికసాయం చేయాలని ఆయన కోరారు. అలాగే, వచ్చే బడ్జెట్‌లో పోలవరంతో పాటు.. కేంద్ర సంస్థలకు విధులు కేటాయించి విడుదల చేయాంటూ వినతి పత్రాలను సమర్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments