Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో ఉద్యోగ సంఘాల ప్రతినిధుల భేటీ

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (13:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఏపీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆదివారం సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వారు సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో సీఎం జగన్ మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం మీది. మీ సహకారంతోనే మంచి చేయగలుగుతున్నాను. ఆర్థిక కష్టాలు, కరోనా ప్రభావం వల్ల మీరు ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోవచ్చు. కానీ, ఎంతమేరకు మేలు చేయగలుగుతామో అన్ని రకాలుగా చేశాం అని అన్నారు. ఉద్యోగుల విషయాల్లోకి రాజకీయాలు వస్తే వాతావరణం దెబ్బతింటుందన్నారు. 
 
రాజకీయాలకు తావులేకుండా విధులు నిర్వహించాలని, ఏదేనీ సమస్య ఉంటే అనామలీస్ కమిటీకి విన్నవించుకోవాలని సూచించారు. ఉద్యోగుల సమస్యలపై మంత్రుల కమిటీ కొనసాగుతుందన్నారు. ఏ సమస్య ఉన్న వారికి చెప్పుకోవచ్చు. ప్రభుత్వం అంటే ఉద్యోగులది.. అంత దూరం పోవాల్సిన అవసరం లేకుండా కూడా పరిష్కారం చేసుకోవచ్చు అని  చెప్పారు. అంతేకాకుండా, శనివారం మంత్రుల కమిటీ తన ఆమోదంతోనే ఉద్యోగుల డిమాండ్లకు ఆమోదం తెలుపడం జరిగిందని వారితో సీఎం అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రౌతు కా రాజ్ వంటి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ చిత్రాల‌ను ఎంజాయ్ చేస్తుంటా : న‌వాజుద్దీన్ సిద్ధిఖీ

పీరియాడిక్ యాక్షన్ తో దసరాకు సిద్దమైన హీరో సూర్య చిత్రం కంగువ

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

'కల్కి 2898 AD'పై కేజీఎఫ్ స్టార్ యష్ ప్రశంసల జల్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments