Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామ వాలంటీర్లకు సీఎం జగన్ తీవ్ర హెచ్చరిక... ఏంటది?

Webdunia
సోమవారం, 24 జూన్ 2019 (13:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా సుమారుగా రెండు లక్షల మంది గ్రామ వాలంటీర్ల నియామకం చేపట్టనున్నారు. ఇందుకోసం నోటిఫికేషన్ జారీ చేయగా, సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఆయా జిల్లాల వారీగా ఈ గ్రామ వాలంటీర్ల నియామకం చేపట్టనున్నారు. 
 
రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లో 1,84,498 మంది గ్రామ వాలంటీర్లను నియామకం చేపట్టనున్నారు. గ్రామాల్లోని ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్‌ను ప్రభుత్వం నియమించబోతోంది. గ్రామ వాలంటీర్లు ఇంకా ఎంపికకాకముందే... వారికి ముఖ్యమంత్రి జగన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 
 
అవినీతి లేకుండా చేసేందుకే ఒక్కో గ్రామ వాలంటీర్‌కు నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం అందజేయనున్నారు. పైగా, అవినీతికి తావు లేకుండా పని చేయాలన్నారు. ఏమాత్రం తప్పు జరిగిందని తెలిస్తే ఎంతమాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని, ఆ వాలంటీర్‌ను తొలగించి కొత్తవారికి అవకాశం కల్పిస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments