Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ బయలుదేరిన సిఎం.. రాజధాని శంఖుస్థాపనపై పిఎంకు వివరణ

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2015 (08:39 IST)
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఉదయం ఢిల్లీ బయలేదేరి వెళ్ళారు. ఆయన అక్కడ సముద్ర తీర ప్రాంత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలసి అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి సంబంధించి వివరణ ఇస్తారు. 
 
రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉదయం 11గంటలకు ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో జరిగే సాగరమాల ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఈ భేటీలో తీర ప్రాంతం కలిగిన అన్ని రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ఆర్థిక, జలవనరులు, రైల్వే, గ్రామీణాభివృద్ధి, పర్యాటక, చిన్నతరహా పరిశ్రమలు, పౌర విమానయాన శాఖలకు చెందిన మంత్రులు హాజరవుతారు. ఇందులో తీర ప్రాంతాలలో తీసుకోవాల్సి చర్యలపై చర్చ సాగుతుంది. అలాగే అక్కడ చేయాల్సిన పర్యాటక అభివృద్ధి పనులపై చర్చ సాగుతుంది. అలా సమన్వయం కూడా చర్చిస్తారు. 
 
స్వచ్ఛభారత్‌ కమిటీకి కన్వీనర్‌గా ఉన్న చంద్రబాబు అందుకు సంబంధించిన నివేదికను మోడీకి అందజేస్తారు. ఈ నెల 22న రాష్ట్ర రాజధాని అమరావతి శంఖుస్థాపన విషయమై దేశ ప్రధాని నరేంద్ర మోడీతో చర్చిస్తారు. ఇప్పటికే ఆయనను ఆహ్వానించిన చంద్రబాబు మరోమారు ఆయన ఆహ్వానించనున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments