Webdunia - Bharat's app for daily news and videos

Install App

రతన్ టాటా మృతి పట్ల జగన్, తెలుగు సీఎంల సంతాపం

సెల్వి
గురువారం, 10 అక్టోబరు 2024 (13:07 IST)
ప్రముఖ పారిశ్రామిక వేత్త, మానవతావాది రతన్ టాటా మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. అలాగే రతన్ టాటా మృతి నేపథ్యంలో ముంబై వెళ్లాలని సీఎం చంద్రబాబు  నిర్ణయించారు. చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ కూడా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రతన్ టాటా పార్థివదేహానికి ఇరువురు నివాళులు అర్పించనున్నారు. 
 
అలాగే టాటా సన్స్ గౌరవ చైర్మన్, భారతదేశ పారిశ్రామిక రంగంలో ప్రముఖ వ్యక్తి రతన్ టాటా మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా రతన్ టాటా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయులందరికీ ఇది బాధాకరమైన రోజు- చిరంజీవి

రతన్ టాటా మృతిపై ఎస్ఎస్ రాజమౌళి కామెంట్స్...

నయనతార, విఘ్నేష్ శివన్.. ఓటీటీలో డాక్యుమెంటరీ

తమిళ టైటిల్ వేట్టయన్ ది హంటర్ పై సురేష్ బాబు, దిల్ రాజు, రానా దగ్గుబాటి వివరణ

బీబీ8 - నామినేషన్స్ వార్.. గంగవ్వకు దక్కిన నామినేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి పండ్లను ఎలాంటి సమస్యలు వున్నవారు తినకూడదు?

హెచ్-ఎం కొత్త పండుగ కలెక్షన్: వేడుకల స్ఫూర్తితో సందర్భోచిత దుస్తులు

ఎన్ఆర్ఐల కోసం ఏఐ-ఆధారిత రిమోట్ పేరెంట్ హెల్త్ మానిటరింగ్ సర్వీస్ డోజీ శ్రవణ్

ఎలాంటి కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిది?

ఈ 5 పాటిస్తే జీవితం ఆనందమయం, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments