Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో వీడియో కాన్ఫ‌రెన్స్ లో పాల్గొన్న సీఎం జ‌గ‌న్

Webdunia
గురువారం, 13 జనవరి 2022 (18:16 IST)
దేశంలో కోవిడ్‌ పరిస్ధితులపై అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. సీఎం వైఎస్‌ జగన్ తో పాటు హోంమంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్,వ్యాక్సినేషన్‌) ఎం.రవిచంద్ర, ఆరోగ్యశ్రీ సీఈవో వి.వినయ్‌చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి.మురళీధర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజర‌య్యారు.
 
 
దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతున్న త‌రుణంలో వివిధ రాష్ట్రాల‌లో కేసుల సంఖ్య‌, ప‌రిస్థితులు, కోవిడ్ నివార‌ణ చ‌ర్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా త‌దిత‌రులు ఈ వీడియో కాన్ష‌నెన్స్ లో పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాని మాట్లాడి ప‌రిస్థితుల‌ను అధ్య‌యనం చేస్తున్నామ‌ని చెప్పారు. కోవిడ్ నిబంధ‌న‌ల‌ను క‌చ్చితంగా పాటించాల‌ని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments