సీఎం జగన్ కూడా తప్పుదారి పట్టిస్తున్నారు... లేని హోదా కోసం: మాధవ్

Webdunia
మంగళవారం, 18 జూన్ 2019 (18:24 IST)
ఏపీ ప్రత్యేక హోదా కోసం.. సర్ ప్లీజ్.. సర్ ప్లీజ్ అంటూనే వుంటామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. అంతేకాదు, అసెంబ్లీలో ప్రత్యేక హోదా కావాల్సిందేనంటూ సభ్యులందరి చేత ఆమోద ముద్ర వేయించారు. ప్రత్యేక హోదా వచ్చేవరకూ అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పారు.
 
ఐతే ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో జగన్ ప్రభుత్వం కూడా తప్పుదారి పట్టిస్తోందని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. అసలు ప్రత్యేక హోదా అనేదే లేదని ఎన్నిసార్లు చెప్పినా లేని హోదాను ఇవ్వమంటూ అడగడం ఏంటంటూ ప్రశ్నించారు. ఒకవేళ కేంద్రం ప్రత్యేక హోదా అనేది వుంది అని చెపితే దానికోసం తామే ముందుంటామంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా లేని హోదా కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయడం మానుకుంటే మంచిదని అన్నారు. 
 
ప్రత్యేక హోదాతో పారిశ్రామిక రాయితీలు వస్తాయంటూ జగన్ చెప్పిన మాటల్లోనూ వాస్తవం లేదని అన్నారు. దానికీ దీనికీ ఎలాంటి సంబంధం లేదనీ, వాస్తవాలను మాట్లాడితే బాగుంటుందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments