Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ కూడా తప్పుదారి పట్టిస్తున్నారు... లేని హోదా కోసం: మాధవ్

Webdunia
మంగళవారం, 18 జూన్ 2019 (18:24 IST)
ఏపీ ప్రత్యేక హోదా కోసం.. సర్ ప్లీజ్.. సర్ ప్లీజ్ అంటూనే వుంటామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. అంతేకాదు, అసెంబ్లీలో ప్రత్యేక హోదా కావాల్సిందేనంటూ సభ్యులందరి చేత ఆమోద ముద్ర వేయించారు. ప్రత్యేక హోదా వచ్చేవరకూ అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పారు.
 
ఐతే ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో జగన్ ప్రభుత్వం కూడా తప్పుదారి పట్టిస్తోందని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. అసలు ప్రత్యేక హోదా అనేదే లేదని ఎన్నిసార్లు చెప్పినా లేని హోదాను ఇవ్వమంటూ అడగడం ఏంటంటూ ప్రశ్నించారు. ఒకవేళ కేంద్రం ప్రత్యేక హోదా అనేది వుంది అని చెపితే దానికోసం తామే ముందుంటామంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా లేని హోదా కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయడం మానుకుంటే మంచిదని అన్నారు. 
 
ప్రత్యేక హోదాతో పారిశ్రామిక రాయితీలు వస్తాయంటూ జగన్ చెప్పిన మాటల్లోనూ వాస్తవం లేదని అన్నారు. దానికీ దీనికీ ఎలాంటి సంబంధం లేదనీ, వాస్తవాలను మాట్లాడితే బాగుంటుందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments