Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో కృష్ణ పార్థివదేహానికి సీఎం జగన్ నివాళులు

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (12:45 IST)
వృద్దాప్యంతో పాటు అనారోగ్యం కారణంగా మంగళవారం వేకువజామున తుదిశ్వాస విడిచిన హీరో కృష్ణ పార్థివదేహానికి ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి బుధవారం నివాళులు అర్పించారు. ఇందుకోసం ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక హెలికాఫ్టరులో వెళ్లారు. 
 
అక్కడ పద్మాలయ స్టూడియోస్‌లో అభిమానుల సందర్శనార్థం ఉంచిన పార్థివదేహానికి పుష్పగుచ్ఛం ఉంచిన సీఎం జగన్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న హీరో మహేష్ బాబును సీఎం జగన్ ఆలింగనం చేసుకుని ఓదార్చారు. ఆ తర్వాత కృష్ణ కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పారు. 
 
కాగా, కృష్ణ పార్థివదేహానికి అంతిమ సంస్కారాలు బుధవారం మధ్యాహ్నం నిర్వహిస్తారు. జుబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో పూర్తి చేస్తారు. ఈ సందర్భంగా మహాప్రస్థానంలో ఏర్పాట్లు చేసి భారీ భద్రతను కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments