Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కొక్కరు మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవాలా.. అక్కాచెల్లెళ్ల జీవితాలు ఏం కావాలి?

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2022 (14:40 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై సెటైర్లు విసిరారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో నిర్వహించిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. చెప్పులు చూపించి బూతులు తిట్టడమా అంటూ ఫైర్ అయ్యారు. ఇలాంటి వాళ్లా మన నాయకులు అన్నారు. దత్త పుత్రుడితో దత్త తండ్రి ఏమేమి మాట్లాడిస్తున్నాడో అంతా చూస్తున్నామని మండిపడ్డారు. 
 
మూడు రాజధానుల వల్ల కాదు.. మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుందని చెబుతున్నారని.. ఏం చేయలేని వాళ్లు బూతులు తిడుతున్నారని జగన్ ఫైర్ అయ్యారు. ఒక్కొక్కరు మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకోమని చెబితే అక్కాచెళ్లెళ్ల జీవితాలు ఏం కావాలని అడిగారు. మహిళల జీవితాలు ఏం కావాలి.. సభ్య సమాజానికి ఏం సందేశమిస్తున్నారని ప్రశ్నించారు.
 
వీధి రౌడీలు కూడా ఇలా మాట్లాడరని.. మంచికి, చెడుకు జరుగుతున్న పోరాటంలో గెలిచేది తామేనని తెలిపారు. ఒక్క జగన్ ను కొట్టడానికి ఎంత మంది ఏకమయ్యారని అన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments