Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుందరకాండ పారాయణంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్- కర్నాటక సీఎం యడ్యూరప్ప

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (11:44 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న పట్టువస్త్రాలు సమర్పించిన సంగతి తెలిసిందే. అనంతరం నిన్న రాత్రి ప్రధానమంత్రితో వీడియో కార్ఫెరెన్సులో పాల్గొన్నారు. ఈ రోజు గురువారం తిరుమలలో దేశ సుభిక్షం కోసం జరుగుతున్న సుందరకాండ పారాయణంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు.
సీఎం జగన్ తో పాటు కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ కలిసి సుందరాకాండ పారాయణంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments