Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు నెల్లూరు - తిరుపతి జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన!

ఠాగూర్
సోమవారం, 19 ఆగస్టు 2024 (08:19 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో కొత్తగా 15 పరిశ్రమలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ సంస్థలు ద్వారా రూ.900 కోట్ల మేరకు పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ పరిశ్రమల ద్వారా 2740 మందికి ఉపాధి లభించింది. మరో 1213 కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. 
 
కాగా, సోమవారం తిరుపతికి వచ్చే చంద్రబాబు నాయుడు... శ్రీ సిటీలోని పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభిస్తారు. మరో 7 సంస్థలకు శంకుస్థాపనలు చేస్తారు. ఆయా సంస్థల ద్వారా రూ.900 కోట్ల పెట్టుబడితో 2740 మందికి ఉపాధి లభించనుంది. మరో 1213 కోట్ల పెట్టుబడికి ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది. సోమవారం నాటి పర్యటనలో భాగంగా, శ్రీ సిటీ బిజినెస్ సెంటర్‌లో పలు కంపెనీల సీఈవోవలతో సమావేశమవుతారు. 
 
అలాగే, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా ఆయన పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సోమశిల ప్రాజెక్టును సందర్శిస్తారు. సోమశిలలో వరదలకు దెబ్బతిన్న కట్ట పనులను పరిశీలిస్తారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా పాత్ర మీనాక్షికి మానస శర్మ ఒక సజీవ ఉదాహరణ: నటి రితికా సింగ్ వ్యాఖ్య

వీరాంజనేయులు విహారయాత్ర కెరియర్ కి టర్నింగ్ పాయింట్.: నరేష్

హరి హర వీరమల్లు షూటింగ్ కు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్

త్రివిక్రమ్‌ను ఇప్పటికైనా ప్రశ్నించండి ప్లీజ్.. పూనమ్ కౌర్

సత్య దేవ్, డాలీ ధనంజయ నటించిన జీబ్రా చిత్రం క్యారెక్టర్ రివీలింగ్ మోషన్-పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

తర్వాతి కథనం
Show comments