Webdunia - Bharat's app for daily news and videos

Install App

2029 నాటికి అగ్రరాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్: చంద్రబాబు

Webdunia
బుధవారం, 17 డిశెంబరు 2014 (12:28 IST)
2029 నాటికి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రరాష్ట్రంగా ఎదుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలోని అపార అవకాశాలను సద్వినియోగం చేసుకుని దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలుపుతామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.  
 
విశాఖలో 'ఫార్చ్యూన్ ఇండియా' ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి ఉన్న అవకాశాలు, ప్రభుత్వ సహకారంపై ఆయన కీలక ప్రసంగం చేశారు.
 
కేవలం 21 రోజుల్లోనే కొత్త పరిశ్రమలకు అవసరమైన అనుమతులన్నీ మంజూరు చేస్తామని చెప్పిన బాబు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments