Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణీకుడికి సారీ చెప్పిన ఎపి సిఎం చంద్రబాబు నాయుడు

తనవల్ల ఇబ్బందిపడ్డ ఓ సామాన్య వ్యక్తికి సీఎం సారి చెప్పిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ రోజు నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిముందు గంటకు పైగా ప్రజల నుండి వినతులను స్వీకరిస్తుండగా ఆదారిలో రెండు గంటలు పాటు వాహన రాకపోకలను నిలిపివేశారు.

Webdunia
మంగళవారం, 16 జనవరి 2018 (22:18 IST)
తనవల్ల ఇబ్బందిపడ్డ ఓ సామాన్య వ్యక్తికి సీఎం సారి చెప్పిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ రోజు నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిముందు గంటకు పైగా ప్రజల నుండి వినతులను స్వీకరిస్తుండగా ఆదారిలో రెండు గంటలు పాటు వాహన రాకపోకలను నిలిపివేశారు. దీంతో హైదరాబాదు నుండి స్వగ్రామం వెళ్ళుతున్న చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం, దిగువ మూర్తిపల్లెకు చెందిన నవీన్ తన కుటుంబ సభ్యులతో కలిసి పక్కనున్న ఎ.రంగంపేట గ్రామం నుండి సుమారు కిలో మీటర్ దూరం కాలినడకన పోతూ సీఎం ఇంటి వద్దకు చేరుకోగా అక్కడ సీఎం ప్రజల నుండి వినతులను స్వీకరిస్తుండగా నవీన్ పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. 
 
సీఎం చొరవ తీసుకుని సమస్య ను అర్థం చేసుకుని నవీన్ కు సారీ చెప్పాడు. వెంటనే ట్రాఫిక్‌ని సమస్యను పరిష్కరిచమని పోలీసులను అదేశించారు. దీంతో తన ఇబ్బంది గుర్తించి నందుకు సీఎం కు కృతజ్ఞతలు తెలిపి వెళ్లిపోయాడా వ్యక్తి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments