Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణీకుడికి సారీ చెప్పిన ఎపి సిఎం చంద్రబాబు నాయుడు

తనవల్ల ఇబ్బందిపడ్డ ఓ సామాన్య వ్యక్తికి సీఎం సారి చెప్పిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ రోజు నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిముందు గంటకు పైగా ప్రజల నుండి వినతులను స్వీకరిస్తుండగా ఆదారిలో రెండు గంటలు పాటు వాహన రాకపోకలను నిలిపివేశారు.

Webdunia
మంగళవారం, 16 జనవరి 2018 (22:18 IST)
తనవల్ల ఇబ్బందిపడ్డ ఓ సామాన్య వ్యక్తికి సీఎం సారి చెప్పిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ రోజు నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిముందు గంటకు పైగా ప్రజల నుండి వినతులను స్వీకరిస్తుండగా ఆదారిలో రెండు గంటలు పాటు వాహన రాకపోకలను నిలిపివేశారు. దీంతో హైదరాబాదు నుండి స్వగ్రామం వెళ్ళుతున్న చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం, దిగువ మూర్తిపల్లెకు చెందిన నవీన్ తన కుటుంబ సభ్యులతో కలిసి పక్కనున్న ఎ.రంగంపేట గ్రామం నుండి సుమారు కిలో మీటర్ దూరం కాలినడకన పోతూ సీఎం ఇంటి వద్దకు చేరుకోగా అక్కడ సీఎం ప్రజల నుండి వినతులను స్వీకరిస్తుండగా నవీన్ పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. 
 
సీఎం చొరవ తీసుకుని సమస్య ను అర్థం చేసుకుని నవీన్ కు సారీ చెప్పాడు. వెంటనే ట్రాఫిక్‌ని సమస్యను పరిష్కరిచమని పోలీసులను అదేశించారు. దీంతో తన ఇబ్బంది గుర్తించి నందుకు సీఎం కు కృతజ్ఞతలు తెలిపి వెళ్లిపోయాడా వ్యక్తి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments