Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లాను అలా చూడాలని ప్రార్థించా... రంజాన్ వేడుక‌ల్లో చంద్ర‌బాబు

ఈ రోజు రంజాన్ సంద‌ర్భంగా విజ‌య‌వాడ మున్సిప‌ల్ స్టేడియంలో నిర్వ‌హించిన రంజాన్ వేడుక‌ల్లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ... ఏ మతం వాళ్లు అయినా రాష్ట్రంలో ఎలాంటి భ‌యం లేకుండా బ‌తికే ధైర్యం త‌మ

Webdunia
శనివారం, 16 జూన్ 2018 (15:55 IST)
ఈ రోజు రంజాన్ సంద‌ర్భంగా విజ‌య‌వాడ మున్సిప‌ల్ స్టేడియంలో నిర్వ‌హించిన రంజాన్ వేడుక‌ల్లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు  పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ... ఏ మతం వాళ్లు అయినా రాష్ట్రంలో ఎలాంటి భ‌యం లేకుండా బ‌తికే ధైర్యం త‌మ ప్ర‌భుత్వం క‌ల్పిస్తోంద‌న్నారు. ట్రిపుల్ తలాక్ విషయంలో ముస్లింలను ప్రాసిక్యూట్ చేస్తామంటే మొదట వ్యతిరేకించింది తానేనని ఆయన గుర్తుచేశారు. పెద్దయెత్తున తరలివచ్చిన ముస్లింలతో కలిసి చంద్రబాబు కూడా సంప్రదాయ పద్ధతిలో నమాజ్‌ చేశారు. 
 
ఉర్దూలో ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి ఆనందం కోసం నెల రోజుల పాటు పవిత్రంగా ముస్లిం సోదరులు ఉపవాసం పాటించారన్నారు. కొత్త రాష్ట్రానికి అన్ని విధాలా సహకరించి ప్రజలంతా ఆనందంగా ఉండేలా చూడాలని అల్లాను కోరుతున్నానని సీఎం తెలిపారు. ముస్లిం మైనార్టీల కోసం రూ.1100 కోట్ల బడ్జెట్‌ను ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించామని తెలియ‌చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments