Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను తినే తిండి మీకు దొరకదా అని అడుగుతున్నా... నెల్లూరులో సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి పథకాలపై సమీక్ష చేశారు. అనంతరం ప్రజలతో తన ఆరోగ్య రహస్యం గురించి చెప్పారు. తను రోజూ ఉదయం కాస్త అల్పాహారం తీసుకుంటాననీ, ఆ తర్వాత మధ్యాహ్నం వేళలో అ

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (18:06 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి పథకాలపై సమీక్ష చేశారు. అనంతరం ప్రజలతో తన ఆరోగ్య రహస్యం గురించి చెప్పారు. తను రోజూ ఉదయం కాస్త అల్పాహారం తీసుకుంటాననీ, ఆ తర్వాత మధ్యాహ్నం వేళలో అన్నం, కుదిరితే చేపలు తింటుంటాని అన్నారు. 
 
ఆయన మాటల్లోనే... "మీరు కూడా చేపలు బాగా తినాలి. మీ పిల్లలకు చేపలు పెట్టండి. చేపలు తింటే జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. కాబట్టి పిల్లలకు చేపలు ఖచ్చితంగా పెడుతూ ఉండాలి. ఇక నా సంగతికి వస్తే రాత్రిపూట కాస్త లైట్ గా టిఫిన్ తీసుకుని ఒక సూప్ తాగుతాను. ఆ తర్వాత పడుకోబోయే ముందు పాలు తాగుతాను. ఇప్పుడు మిమ్మిల్ని అడుగుతున్నా. నేను తినే తిండి మీకు దొరకదా అని అడుగుతున్నా అంటూ ప్రజలను ప్రశ్నించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments