Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ 'PK'కి అంతుంటే సీఎం అయ్యేవాడు కదా... సీఎం చంద్రబాబు

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో 20 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎగురబోతోంది. ఈ ఎన్నికల్లో సైకిల్ పార్టీ దూసుకుపోయింది. తెదేపా విజయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖుషీ ఖుషీగా వున్నారు. ఎన్నికల ఫలితాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమ

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (18:30 IST)
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో 20 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎగురబోతోంది. ఈ ఎన్నికల్లో సైకిల్ పార్టీ దూసుకుపోయింది. తెదేపా విజయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖుషీ ఖుషీగా వున్నారు. ఎన్నికల ఫలితాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.
 
వైకాపా నాయకులు ఎన్నికల ప్రచారం సమయంలో చేసిన వ్యాఖ్యలు వారి ప్రవర్తనను చూపించాయనీ, ఇది ప్రజలు గమనించడంతో పాటు అభివృద్ధి బాటలో ఏపీని తీసుకెళ్లగలిగిన పార్టీ తెదేపా అని గుర్తించారన్నారు. కన్సల్టెంట్లతో సీఎం కుర్చీలో కూర్చోవచ్చు అని అనుకుంటే వాళ్లే అలా కావచ్చు కదా అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వైకాపా ప్రశాంత్ కిషోర్(PK)ను సలహాదారుగా పెట్టుకోవడంపై సీఎం స్పందించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments