Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోండా ఉమను పవన్ పార్టీలోకి రమ్మన్నారా...? చంద్రబాబు నాయుడు క్లాస్...

మంత్రివర్గ విస్తరణ సమయంలో తెదేపా ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన వ్యాఖ్యలను టీవీలు బాగా చూపించాయి. కాపుల గొంతు కోశారు అంటూ సెల్ ఫోనును దగ్గర పెట్టుకుని ఆయన అన్నారు. కేశినేని ప్రక్కనే వున్నప్పటికీ ఏమీ పట్టించ

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2017 (14:10 IST)
మంత్రివర్గ విస్తరణ సమయంలో తెదేపా ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన వ్యాఖ్యలను టీవీలు బాగా చూపించాయి. కాపుల గొంతు కోశారు అంటూ సెల్ ఫోనును దగ్గర పెట్టుకుని ఆయన అన్నారు. కేశినేని ప్రక్కనే వున్నప్పటికీ ఏమీ పట్టించుకోలేదు బోండా. పైగా తనకు మంత్రి పదవి రాలేదని రాష్ట్రవ్యాప్తంగా కాపు కుల నాయకులు ఆవేదనగా వున్నారనీ చెప్పారు.
 
పైగా తనను జనసేన పార్టీలోకి రావాల్సిందిగా పవన్ కళ్యాణ్ పిలిచినా తను మాత్రం తెలుగుదేశం పార్టీలోనే తిష్ట వేసుకుని కూర్చున్నట్లు చెప్పుకొచ్చారు. దీనిపై కాపు నాయకుల్లోనే సెటైర్లు వినిపిస్తున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ ఇంతవరకూ ఏ పార్టీకి చెందిన నాయకుడిని తన పార్టీలో చేరాల్సిందిగా పిలవలేదనీ, అలాంటిది బోండా ఉమను ఎలా పిలుస్తారంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం బోండా ఉమను పిలిపించి చెప్పాల్సింది చెప్పి పంపారట. మరి ఏం చెప్పారో తెలియదు కానీ బోండా ఉమ మాత్రం కిమ్మనకుండా వున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments