Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్టుబడిదారుల సమావేశం... ముంబైకి చంద్రబాబు..!

Webdunia
ఆదివారం, 1 మార్చి 2015 (18:00 IST)
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ముంబై వెళ్లనున్నారు. అక్కడ సిటీ బ్యాంక్ ఏర్పాటు చేసిన పెట్టుబడిదారుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. అనంతరం పెట్టుబడిదారులనుద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు సురక్షిత ప్రాంతమని, రాయితీలు, సౌకర్యాలు కల్పించేందుకు ఏపీ సిద్ధంగా ఉందని ఆయన పారిశ్రామిక వేత్తలకు సూచించనున్నారు. 
 
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తాము ఆశించిన ఎలాంటి రాయితీలు లభించని నేపథ్యంలో స్వంత క్రెడిబిలిటీపై పరిశ్రమలు రప్పించుకోవాలని చంద్రాబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు, పరిశ్రమల కల్పనకు ఉన్న సౌకర్యాలను ఆయన వారికి వివరించనున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments