Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరాకు ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన : చంద్రబాబు

Webdunia
గురువారం, 28 మే 2015 (18:48 IST)
దసరాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి రాజధానికి శంకుస్థాపన చేస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ముహుర్త బలం కంటే సంకల్పం బలం ప్రధానమైనదన్నారు. హైదరాబాద్ గండిపేటలో జరుగుతున్న మహానాడులో రాజధానిపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.
 
జూన్ 6న రాజధానికి భూమిపూజ చేస్తామన్నారు. ఎంతమంది అడ్డువచ్చినా అమరావతి అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. రాజధాని నిర్మాణానికి ప్రజలంతా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. గొప్ప నగరాలు నిర్మించిన అనుభవం మనకుందని, అమరావతిని ప్రజా రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments