Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రివర్గ సమావేశం వాయిదా

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (10:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 29వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరగాల్సిన ఈ మంత్రివర్గ సమావేశానికి సెప్టెంబరు ఒకటో తేదీకి వాయిదా పడింది. అయితే, ఈ వాయిదాకు గల కారణాలను మాత్రం ప్రభుత్వం అధికారులు వెల్లడించలేదు. కేబినెట్ సమావేశం వాయిదాపై ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. 
 
ఈ ప్రకటనలో ఈ నెల 29వ తేదీన జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని సెప్టెంబరు ఒకటో తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం సదరు సదరు భేటీని వచ్చే ఒకటో తేదీ నిర్వహించనున్నట్టు తెలిపింది. 
 
ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి ఉద్యోగ సంఘాలు ఆందోళనబాట పట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో అదే రోజున జరగాల్సిన మంత్రివర్గ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments