Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రివర్గ సమావేశం వాయిదా

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (10:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 29వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరగాల్సిన ఈ మంత్రివర్గ సమావేశానికి సెప్టెంబరు ఒకటో తేదీకి వాయిదా పడింది. అయితే, ఈ వాయిదాకు గల కారణాలను మాత్రం ప్రభుత్వం అధికారులు వెల్లడించలేదు. కేబినెట్ సమావేశం వాయిదాపై ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. 
 
ఈ ప్రకటనలో ఈ నెల 29వ తేదీన జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని సెప్టెంబరు ఒకటో తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం సదరు సదరు భేటీని వచ్చే ఒకటో తేదీ నిర్వహించనున్నట్టు తెలిపింది. 
 
ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి ఉద్యోగ సంఘాలు ఆందోళనబాట పట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో అదే రోజున జరగాల్సిన మంత్రివర్గ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments